ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్యలు..

Spread the love

ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగం వేగవంతమైన అభివృద్ధికి నియంత్రణ చాలా ముఖ్యమైందన్నారు. భారతదేశ తొలి సౌండింగ్ రాకెట్ ప్రయోగం 60వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష విజ్ఞాన ప్రపంచంలో భారతదేశం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. ప్రైవేటు రంగం సహకారంతో భారత్ ఉపగ్రహాల తయారీ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *