ఒకటో వార్డ్ కౌన్సిలర్ బరిలో సౌడం మహేష్ ముదిరాజ్

Spread the love

ఒకటో వార్డ్ కౌన్సిలర్ బరిలో సౌడం మహేష్ ముదిరాజ్
డోర్నకల్ ప్రతినిది జనవరి 30 (సంచలన వార్త)
మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్ మున్సిపల్ ఎన్నికలలో 1వ వార్డ్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ నాయకులు సౌడం మహేష్ కుమార్ ముదిరాజ్, నామినేషన్ దాఖలు చేశారు. పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.

డోర్నకల్ పట్టణంలోని 1వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానన్నరు. ఎలాంటి మచ్చలేని నాయకుడిగా ప్రజలు మన్నేనాలు పొందారు. 1వ వార్డు నుంచి పోటీ చేస్తున్న మహేష్ కుమార్ ముదిరాజ్, భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఇప్పటికే ప్రజలు చర్చించుకుంటున్నారు.