రూ.91 వేల కోట్ల ఆదాయం టీనేజర్ల నుంచే..!

Spread the love

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా కంపెనీలకు 2022లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91వేల కోట్లు) ప్రకటనల ఆదాయాన్ని 18 ఏళ్లలోపు వారి నుంచే ఆర్జించాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో తేలింది. స్నాప్ చాట్, టిక్ టాక్, యూట్యూబ్ వంటి సంస్థలు ఆర్జించిన ఆదాయంలో సుమారు 30-40 శాతం ప్రకటనల ఆదాయం, యువతరం నుంచే వచ్చిందని పరిశోధకులు వెల్లడించార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *