Samagra Telugu Dina Patrika
నేడు ఏపీలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. రూ.4,718 కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమలకు భూమిపూజ చేయనున్నారు. రూ.655కోట్లతో ఆగ్రోప్రాసెసింగ్ యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. ఉ.11 గంటలకు సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించనున్నారు
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name
Email
Website