జపాన్ లో ‘బృందావనం’ రీ రిలీజ్..!

Spread the love

జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘బృందావనం’ జపాన్ లో రీరిలీజ్ కానుంది. మార్చి 15న విడుదలకు రెడీ అవుతుండగా ఇప్పటికే పోస్టర్లతో హడావిడి మొదలయింది. 2010 అక్టోబర్లో లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. కాజల్, సమంత హీరోయిన్లుగా నటించారు. ఇక జపాన్లో ఎన్టీఆర్ క్రేజ్ నేపథ్యంలో సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *