ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర…
Category: AP NEWS
ఏపీలో ఉల్లిమంటలు.. బ్లాక్ మార్కెటింగ్ను ప్రొత్సహిస్తున్నారు-జగన్..
ఏపీలో కూటమి సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం జగన్. కమిషన్ల కోసం కావాలనే ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను ప్రొత్సహిస్తోందని ఆరోపించారు.…
ప్రభుత్వ పాఠశాలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్..
దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నె ఎంపీపీ పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది.…
జగన్ కు జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఫోన్..! ఏమన్నారంటే..?
ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగవంతమయ్యాయి. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న జస్టిస్ సుదర్శన్రెడ్డి, వైసీపీ…
‘ఆడుదాం ఆంధ్ర’ అవినీతిపై త్వరలో చర్యలు..! శ్యాప్ చైర్మన్ రవినాయుడు కీలక వ్యాఖ్యలు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా కార్యక్రమంలో చోటు చేసుకున్న అవినీతిపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్…
హత్యకు కుట్రపై కోటంరెడ్డి ప్రెస్ మీట్..! ఏమన్నారంటే..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేసిన న్యూస్ ఇది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. కేబినెట్ రేసులో…
బనకచర్ల ప్రాజెక్ట్ పై మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..!
బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రానికి…
ఏపీలో ఇంటర్ విద్యలో మార్పులు.. ఫిబ్రవరి నుంచి పరీక్షలు..
కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. ప్రాథమిక నుంచి పీజీ వరకు రకరకాల…
ఫుడ్ ప్రాసెసింగ్లో ఏపీకి లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం: సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో…
రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్..
రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాల వినియోగంపై…