వైసీపీ అధినేత జగన్ మళ్లీ టూర్‌ ప్లాన్..! ఈసారి..?

వైసీపీ అధినేత జగన్ మళ్లీ టూర్‌కి ప్లాన్ చేశారు. ఈసారి మూడు రోజుల టూర్ వేయబోతున్నారు. మహానేత దివంగత వైఎస్సార్ బర్త్…

ఎమ్మెల్సీలుగా హరిప్రసాద్,రామచంద్రయ్య ఏకగ్రీవ ఎన్నిక..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరిప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ ఇద్దరి నుంచి మాత్రమే నామినేషన్లు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యిందంటూ రిటర్నింగ్…

పోలీస్ కస్టడీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. కోర్టు అనుమతి..!

ఏపీలో ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని…

ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం చేస్తుందా..?

హస్తినలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. నిజానికి ఇది సాధారణ పర్యటన కాదనే అనిపిస్తోంది. ఈ పర్యటనకు ఏపీ అభివృద్ధికి పర్‌ఫెక్ట్…

అక్రమాలపై విచారణ.. నివేదిక వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ..

తణుకు టీడీఆర్ బాండ్లలో అనేక అక్రమాలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.…

రెడ్‌బుక్‌పై తొలిసారి స్పందించిన జగన్..!

ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేల్చిన రెడ్ బుక్ బాంబ్ సౌండ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. వైసీపీ నేతల…

ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల.!

ఏపీ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రిపై నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. గడిచిన ఐదేళ్లలో అమరావతికి జరిగిన నష్టంపై చంద్రబాబు…

ఏపీలో ఇసుక ఫ్రీ.. ఈ నెల 8 నుంచి అమలు..!

ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు…

ఏపీ టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సమయం ఇవ్వాలని…

నేడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వేగం పెంచారు. జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల కళ్లకు కట్టేలా చేయడంతో పాటు..…