దాదాపు 48 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పోలింగ్ శాతంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో 80.66 శాతం…
Category: AP NEWS
బన్నీ టూర్ ఎఫెక్ట్.. నంద్యాల ఎస్పీపై చర్యలకు ఈసీ ఆదేశం
శనివారం సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశాడు. బన్నీ నంద్యాలకు చేరుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున్న స్వాగతం పలికారు.…
టీడీపీ పోలింగ్ ఏజెంట్పై వైసీపీ నేతల దాడి..
ఎన్నికల వేళ ఆంధ్రలో విభేదాలు భగ్గుమన్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవనుండగా అధికార, ప్రతిపక్షాలు తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగాయి.…
ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్ కు సన్నద్ధం..
ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా ఎన్నికల ప్రచారం శనివారం సాయత్రం 6 గంటలతో ముగిసింది.…
కేఏ పాల్ సంచలనం, బూమ్ బూమ్ లిక్కర్ అంటూ..
ఆంధప్రదేశ్లో ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతుండడంతో నేతలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. కేవలం రెండు రోజులు సమయం ఉండడంతో నాలుగైదు…
ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ…
ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. డీబీటీ నిధుల పంపిణీపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి.. ఈ ఒక్కరోజే నిధుల విడుదలకు…
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారి సంఖ్య ఎంతంటే.?
ఏపీ వ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ తెలిపారు. మే…
గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా..: చంద్రబాబు..
గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా చేస్తున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం…
ఎన్నికల వేళ.. మండుతున్న పల్నాడు, వైసీపీ అభ్యర్థి భార్యపై దాడి..
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు పేరు చెప్పనక్కర్లేదు. పౌరుషానికి కేరాఫ్గా చెబుతారు. మాచర్ల పేరు చెబుతే చాలా ఫ్యాక్షన్ దారుణాలు గుర్తు…
ఏపీలో నోట్ల కట్టలు, అర్థరాత్రి 8 కోట్లు.. మెషిన్లతో కౌంటింగ్..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఓ రేంజ్కు చేరుతోంది. ఎన్నికల పోలింగ్కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. నేతల మాటల యుద్ధం…