ఎన్నికల వేళ పల్నాడులో ఫ్యాక్షన్ కక్షలు పురి విప్పినట్టు కనిపిస్తోంది. తాజాగా పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని…
Category: AP NEWS
సీఎం జగన్కు ఈసీ నోటీసు…
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా సీఎం జగన్ మోహన్ రెడ్డికి నోటీసు ఇచ్చారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార…
రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కష్టమే: ప్రశాంత్ కిశోర్
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం…
వైసీపీకి బిగ్ షాక్.. ముగ్గురు కీలక నేతలు గుడ్ బై..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి ఒక్కరోజే ముగ్గురు కీలక నేతలు రాజీనామా చేశారు.…
సొంత పార్టీలోనే చంద్రబాబుకు వ్యతిరేకత..
టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రజాగళం యాత్రలో టీడీపీ అసమ్మతి నేతల నుంచి…
ఎప్రిల్ 7 నుంచి ఉత్తరాంధ్రలో వారాహి విజయభేరి యాత్ర..
ఏప్రిల్ 7 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా పవన్ ఎన్నికల ప్రచారానికి…
టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు..
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలుగు దేశం పార్టీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన…
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. ..
నిరుద్యోగులకు గుడ్న్యూస్. బిలాస్పూర్ డివిజన్లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రీసెంట్గా భారీ ప్రకటన…
ఎన్నికల వేళ AIతో జాగ్రత్త: సీఈఓ సిమోనా వాసైట్..
ప్రముఖ AI కంపెనీ Perfection42 సీఈఓ సిమోనా వాసైట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…
నేడు కూటమి పార్టీల సమన్వయ సమావేశం..
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పార్టీల పార్లమెంట్ స్థాయి సమన్వయ సమావేశాలను ఇవాళ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి…