వైసీపీ నాలుగో జాబితా విడుదల..9 మంది ఇంఛార్జీలు వీరే..

సుదీర్ఘ కసరత్తు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను ప్రకటించింది. తొమ్మిది మంది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం…

కాంగ్రెస్‌లోకి వివేకా కూతురు..?

వైఎస్ కుటుంబం నుంచి మరో లీడర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే…

పవన్ కళ్యాణ్ ను కలిసిన వైఎస్ షర్మిల..

ఏపీసీసీ చీఫ్ గా నియమితులైన వైఎస్ షర్మిల బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు…

‘అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతాం’..

ఏపీ రాష్ట్రంలో అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. సీఎం జగన్ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు…

నేడు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ..

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు…

నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన..

శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో సుమారు రూ.541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక…

నేడు చంద్రబాబు స్కిల్ కేసుపై తీర్పు..

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. త్వరలో ఎన్నికలు…

పీసీసీకి లైన్ క్లియర్ చేసుకుంటున్న వైఎస్ షర్మిల..?

తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేసి, తానూ చేరిపోయిన వైఎస్…

తొలి జాబితా సిద్దం చేస్తున్న టీడీపీ…

టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా త్వరలో విడుదల చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…

ఏపీలో సంక్రాంతి పందెం కోళ్ళ సందడి.. వందల కోట్ల రూపాయల బెట్టింగులతో హడావిడి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. సంక్రాంతి పండుగకు చాలామంది ప్రజలు ఏపీలోని తమ సొంత ఊర్లకు వెళ్లి…