బీఆర్ఎస్ గెలిస్తే జగన్ గెలుస్తాడని ? కానీ కాంగ్రెస్ పైనే 50 లక్షల పందెం-బాలినేని కామెంట్స్

ఏపీలో వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన, ఆయనకు సన్నిహితుడిగా పేరున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి…

ప్రతి ఇంటికి రూ.2500, 25 కేజీల బియ్యం : సీఎం జగన్

గడిచిన వారంలో మిగ్ జామ్ తుపాను కారణంగా ఏపీలో కురిసిన భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. శుక్రవారం తిరుపతి…

చంద్రబాబు బెయిల్ రద్దు..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు…

కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

వైసీపీ నేత కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..’ తెలంగాణలో జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే…

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు గంటన్నరపాటు ఇరువురి…

విజయవాడలో సీఎం జగన్ పర్యటన.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్  విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు…

మిచౌంగ్ ఎఫెక్ట్. పెరిగిన వాటి ధరలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల టమోటా, ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం టమోటా ధర 20…

మరో 2 రోజులపాటు తుఫాన్ ఎఫెక్ట్…

ఏపీలో మరో 2 రోజులపాటు మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. తీవ్ర తుఫాన్ తీరం దాటినా తర్వాత ఉత్తరాంధ్ర…

అప్రమత్తం కావాల్సిన సమయం – సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ఏపీని మిచౌంగ్ తుపాన్‌ వణికిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తుఫాను గమనం..తాజా పరిస్థితులపైన అధికారులతో సమీక్షించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర ఖర్చులు…

ఏపీ రాజధానిపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన-మాస్టర్ ప్లాన్ ఆమోదంపై క్లారిటీ..!

ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టి నాలుగేళ్లవుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. ఈ…