విశాఖ వేదికగా 50 దేశాలతో మిలాన్‌–2024..

విశాఖ వేదికగా మిలాన్‌–2024 నిర్వహించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్టు తూర్పు నావికా దళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ పెంథార్కర్‌ వెల్లడించారు. వచ్చే…

మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా…

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు .. కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం..

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఈ మీటింగ్‌లో…

నీటి పంపకాల్లో రాజీపడే ప్రసక్తే లేదు: అంబటి రాంబాబు..

నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ. కృష్ణా జలాల…

విద్యార్థి జితేంద్ర కుమార్‌ది వైసీపీ స‌ర్కారు హ‌త్యే: నారా లోకేశ్‌..

ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులపై అత్యంత దారుణంగా దాడి చేసిన‌వారు టీడీపీ విజిలెన్స్ సిబ్బందిలా లేరని.. వైసీపీ వీధిరౌడీల్లా ఉన్నారని టీడీపీ…

జనసేన విస్తృతస్థాయి సమావేశం.. పవన్ కళ్యాణ్ వ్యూహమిదే!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతికి రానున్నారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విస్తృత…

సాగర్ వివాదంపై నేడు కేంద్రం భేటీ..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో నేడు కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. ఇరు రాష్ట్రాల జలవనరుల…

అవుకు టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌..

గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ గురువారం జాతికి అంకితం చేశారు. దీంతో ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు–నగరి…

సుప్రీంలో ఓటు కు నోటు కేసు…

మరో సారి ఓటు కు నోటు కేసు తెర పైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో…

చంద్రబాబు-పవన్ కలవకుండా అడ్డుకున్న జగన్ ? లోకేష్ సంచలన ఆరోపణలు..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే వైసీపీ మరోసారి ఒంటరి పోరుకు సిద్ధమవుతుండగా.. విపక్ష టీడీపీ, జనసేన పొత్తుతో…