ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష..

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష పడింది. జె. శ్యామలరావు, పోలా భాస్కర్‌కు హైకోర్టు జైలు…

చలించిన ‘నారా లోకేశ్’..

‘యువగళం’లో ఓ విద్యార్థి ఆవేదనను విన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఆ తమ్ముడ్ని చదివించే బాధ్యత తాను…

ఆ పథకంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

జగనన్న విద్యా దీవెన పథకం నిధులను ఈ నెల 29న సీఎం జగన్ విడుదల చేయనున్నారు. కాగా తాజాగా ఈ నిధుల…

జగన్, మంత్రులకు కౌంట్ డౌన్ స్టార్ట్: లోకేశ్..

అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెడితే.. రూ.వేల కోట్లు లూటీ చేసిన జగన్ ను ఎక్కడ పెట్టాలని…

హైకోర్టు ఆదేశాలు.. జగన్ సర్కార్ కు షాక్..

తమకు ప్రభుత్వం కౌలు చెల్లించాలని కోరుతూ అమరావతి రాజధాని రైతులు వేసిన పిటిషన్ ను నేడు (సోమవారం) హైకోర్టు విచారించింది. ఈ…

ఏపీలో “ఆడుదాం ఆంధ్రా”.. 12 కోట్లు ప్రైజ్ మనీ.. రిజిస్ట్రేషన్లు షురూ..

ఏపీ ప్రభాత్వం క్రీడా సంరంభానికి తెరలేపింది. “ఆడుదాం ఆంధ్రా” పేరుతో భారీ ఎత్తున క్రీడా పోటీల నిర్వహణకు జగన్ సర్కార్ సిద్ధమైంది.…

నారా లోకేశ్‌ సంచలన వ్యాఖ్యలు..

ఏపీలోని కాకినాడలో వైసీపీ నేతల భూదాహమే వైద్యుడిని బలితీసుకుందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘కన్నబాబు తమ్ముడి దౌర్జన్యాలు భరించలేకే వైద్యుడు ఆత్మహత్య…

ఏపీలో డిసెంబ‌ర్ 10 నుంచి కుల‌గ‌ణ‌న‌..

కులగణనపై నాలుగు ప్రాంతాల్లో రౌండు టేబుల్‌ సమావేశాలు పెడుతున్నామ‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. న‌వంబ‌ర్…

‘జగన్‌ సీఎం అయ్యాక ఫ్యాక్షన్‌ విస్తరించింది’..

జగన్‌ సీఎం అయ్యాక ఫ్యాక్షన్‌ విస్తరించిందని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నాలుగున్నరేళ్లలో ఫ్యాక్షన్‌ పడగవిప్పింది.…

‘న్యాయం జరిగే వరకు పోరాడుతాం’..

కరవుపై రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సమస్యపై 30గంటలు నిరసన చేశామని…