ఉత్తర భారతదేశంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరాఖండ్, పంజాబ్,…
Category: AP NEWS
తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం
తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.…
ఈ నెల 11న ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
ఈ నెల 11న ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపించనుందని…
మన భారతీయురాలు.. మన తెలుగమ్మాయి..అంతరిక్షంలోకి
మన భారతీయురాలు.. మన తెలుగమ్మాయి.. మన ఆంధ్రా వనిత.. మన గుంటూరు బిడ్డ.. అంతరిక్షంలోకి రయ్ రయ్ మని దూసుకుపోతోంది. రోదసీలోకి…
వి.కోట మండలం యడగురికి గ్రామశివార్లో 14 ఏనుగుల గుంపు హల్చల్
చిత్తూరు: జిల్లాలోని వి.కోట మండలం యడగురికి గ్రామశివార్లో 14 ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. గ్రామీణ రహదారి పక్కనే ఉంటూ అటు..…
శ్రీశైలం ప్రాజెక్టులోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి ద్వారా 26.05 టీఎంసీలను దిగువకు
శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులు దాటాకనే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా అవసరాల కోసం కృష్ణా బోర్డు ఏ…
రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి
హైదరాబాద్: రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు…
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు చేపట్టిన 30 కిలోమీటర్ల భారీ నిరసన ర్యాలీ
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు చేపట్టిన 30 కిలోమీటర్ల భారీ నిరసన ర్యాలీ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్…