అమరావతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ముఖ్యమైన నిర్ణయాలతో ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక రంగం, పర్యాటకం, విద్యుత్,…
Category: AP NEWS
ఏపీలో 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు..! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
ఒకటో తేదీన పింఛన్ల పంపిణీతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పండుగను అమలు…
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..! నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్..
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ…
రక్తసిక్తంగా మారిన దేవరగట్టు కర్రల ఉత్సవం.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా.
దసరా పండుగ రోజు ప్రతీ ఏటా జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తంగా మారింది. సంప్రదాయం పేరిట జరిగిన కర్రల సమరం…
రివర్సైన వైసీపీ డిజిటల్ బుక్.. ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు..!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల అరెస్టులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ.. టీడీపీ రెడ్ బుక్ తెచ్చింది.…
ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో పిఠాపురం…
ఏపీ సర్కార్ మరో కీలక ప్రకటన..! తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు..
రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వీలైతే తగ్గిస్తామని…
ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు..!
ఏపీలో మహిళలకు కోసం రకరకాల పథకాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. తాజాగా రెండు పథకాలకు రూపకల్పన చేసింది. ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి…
రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, భక్తుల ఆరాధనా కేంద్రంగా ప్రసిద్ధి చెందిన…
తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వచ్చే వేలాది మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఏఐను వినియోగించనుంది. ఎన్ఆర్ఐల దాతృత్వంతో…