ఏపీలో ఒక్కరోజే 100 అన్న క్యాంటీన్లు పున:ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు పున:ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గుడివాడలో సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం పేదలతో కలిసి చంద్రబాబు భోజనం చేశారు.…

మాజీ మంత్రి రోజా పై సిఐడీ విచారణకు ఆదేశం..

మాజీ మంత్రి రోజా ..ఒకప్పటి వెండితెర అందాల రాణి. సినిమాలు, రియాలిటీ షోల తో పాపులర్ అయిన రోజా రాజకీయ రంగంలోనూ…

మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. ఉదయం 9.17 గంటలకు ప్రయోగం..

వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట షార్‌లో జరిగే ఈ ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌…

కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం..?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనానికి సంబంధించి ఆమె మాట్లాడారు. దీంతో…

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం..!

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున బరిలో నిలిచిన బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఈ ఎన్నికల్లో స్వతంత్ర…

వైసిపి నేతలకు బిగుసుకుంటున్న ఉచ్చు..? నెక్స్ట్ వారేనా..?

ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత వైసీపీ నేతల కేసుల విచారణ వేగం పెరిగింది. వైసీపీ…

ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. ఆ జీవో నిలుపుదలకు ఉత్తర్వులు..!

ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోటా సీట్ల కేటాయింపుపై కోర్టు ఉత్తర్వులు…

వైసీపీని దెబ్బతీసేందుకు కూటమి కుట్ర: పేర్ని నాని..

వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకే జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. వైసీపీపై కుట్రతోనే నాయకులు, కార్యకర్తలపై అధికార…

కోర్టులో జోగి రాజీవ్‌ను హాజరుపరిచిన ఏసీబీ..!

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. జోగి రాజీవ్ బెయిల్…

ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్.. విశాఖ నేతలతో భేటీ..

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ మంగళ, బుధ వారాల్లో…