వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్న బీఆర్ఎస్..!

గూలబీ దళాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారట పార్టీ ముఖ్య నేతలు. అందుకోసం పక్క పార్టీ నేతలపై ఫోకస్ పెంచారనే…

దొంగ ఓట్లతో గెలవలేదని నిరూపించుకోండి: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం సవాల్..

తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాను నిజాయతీగా గెలిచానని భావిస్తే, తన నియోజకవర్గంలో…

తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది.. కిషన్ రెడ్డి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.. రాజాసింగ్ కీలక వాఖ్యలు..

బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్, తాజాగా ఆ పార్టీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. గత 11 ఏళ్లుగా…

భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతుంటే… సీఎం తీరిగ్గా బీహార్ యాత్ర చేస్తున్నాడు: కేటీఆర్..

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌లో రాజకీయ యాత్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్…

సికింద్రాబాద్-వాడి రైల్వే లైన్‌కు రూ. 5,012 కోట్లు..!

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీని గణనీయంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ (సనత్‌నగర్)…

కేటీఆర్ కు భట్టి విక్రమార్క కౌంటర్..!

తెలంగాణను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న వేళ, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రభుత్వ…

తెలంగాణలో కుండపోత వానలతో అతలాకుతలం..!

తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలను అసాధారణ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత…

మల్నాడు డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

భవిష్యత్‌ బాగుండాలని లక్షలకు లక్షలు ఖర్చు చేసి తల్లిదండ్రులు చదివిస్తుంటే బుక్స్‌ను పక్కనపెట్టి డ్రగ్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో…

తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం..

అల్పపీడనం తెలంగాణలో బీభత్సం సృష్టించింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌ జిల్లాల్లో కుంభ వృష్టి కురిసింది. కామారెడ్డి, మెదక్‌…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

చెట్లమొక్కలు నాటండి, వాతావరణాన్ని కాపాడండి- కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్.   సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో…