కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. అనంతరం తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ…

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం…

ఇమ్మరత్‌ కాంచె గ్రామంలోనిసర్వేనెంబర్‌1/1లో ప్రభుత్వం అత్యాధునిక మెగా డెయిరీ నిర్మాణానికి సన్నాహాలు

రంగారెడ్డి జిల్లా పరిదిలోని ఇమ్మరత్‌ కాంచె గ్రామంలోనిసర్వేనెంబర్‌1/1లో ప్రభుత్వం అత్యాధునిక మెగా డెయిరీ నిర్మాణానికి సన్నాహాలుచేస్తోందని తెలంగాణ డెయిరీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌…

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తొలి…

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్.రమణ త్వరలోనే టీఆర్ఎస్ కండువా

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్.రమణ త్వరలోనే టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. 2021, జూలై 12వ తేదీ సోమవారం ఉదయం తెలంగాణ…

ఉత్తర భారతదేశంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీవర్షాలు

ఉత్తర భారతదేశంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరాఖండ్, పంజాబ్,…

ఈ నెల 11న ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

ఈ నెల 11న ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపించనుందని…

శ్రీశైలం ప్రాజెక్టులోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి ద్వారా 26.05 టీఎంసీలను దిగువకు

శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులు దాటాకనే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా అవసరాల కోసం కృష్ణా బోర్డు ఏ…

రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు…

హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలానగర్‌లోని పంచశీల కాలనీలో ఉన్న బ్రైట్‌ లాజిస్టిక్స్‌ కంపెనీలో ఒక్కసారిగా…