వాళ్లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగడం అసాధ్యం: మహేశ్ కుమార్ గౌడ్..

తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు…

తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ అవినీతి మాత్రం పోలేదు: అమిత్ షా..

“తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ, అవినీతి మాత్రం పోలేదు. అధికారం మారింది, కానీ దోపిడీ తీరు మారలేదు!”.. ఇది నిజామాబాద్ సాక్షిగా…

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..! లొంగిపోయిన పూర్ణచందర్… ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్‌…

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం..! రైతుల జీవితాల్లో పెద్ద మార్పు..!

ఏళ్ల తరబడి కలగా మిగిలిన పసుపు బోర్డు ఎట్టకేలకు నిజమైంది. నిజామాబాద్‌లో అధికారికంగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమైంది. దీనితో తెలంగాణ…

టీవీ చానెల్ ఆఫీస్‌‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి..!

వార్తలు చెప్పే వాళ్ల మీదే ఇప్పుడు వార్తలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘర్షణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని మహా టీవీ…

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు..? రేసులో వాళ్ళు..!

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు? పార్టీ నేతల్లో ఇదే చర్చ జరుగుతోంది.  బీజేపీ కొత్త చీఫ్ ఎవరేది ఆసక్తికరంగా మారింది.…

హైదరాబాద్ ఇందిరా క్యాంటీన్‌లో కీలక మార్పులు..!

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్ఎంసీ చకచకా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా మార్చింది. అంతేకాదు…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్..! విజయమ్మ ఫోన్ కూడా..?

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1000 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అందులో…

ముఖ్యమంత్రి రేవంత్‌కి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లేఖ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం…

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు..!..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా రేపో మాపో మోగనుంది. గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బుధవారం తీర్పు వెలువరించింది తెలంగాణ…