హైదరాబాద్ పబ్‌లలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్..

హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) ఉక్కుపాదం మోపింది. నిన్న‌ రాత్రి గచ్చిబౌలి,…

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు..!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఫార్ములా ఇ-కార్‌ రేసు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు…

నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి ప్రభాకర్ రావును విచారించనున్న సిట్..!

తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లందరినీ.. వరుసపెట్టి విచారిస్తోంది.…

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..!

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారులను…

ఫాంహౌస్ కు వెళ్లినా కవితాను పట్టించుకోని కేసీఆర్..! నెట్టింట వీడియో వైరల్.!

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

నాకు మొదటి పార్టీ టీడీపీ… చివరిది బీజేపీ: రాజాసింగ్..

తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, తన చివరి రాజకీయ పార్టీ ఇదేనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.…

కేవలం 50 నిమిషాల్లో కేసీఆర్ విచారణ..!

ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. కేవలం 50 నిమిషాల్లో తన విచారణను ముగించారు.…

కొత్త మంత్రుల శాఖలు ఫిక్స్..! తేల్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..

కేసీఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్‌లోకి వెళ్తుందన్న ప్రచారానికి చెక్ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ప్రధాన శత్రువుగా వర్ణించారు. తాను…

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ చిక్కాడు..! భారీగా బంగారం, డైమండ్స్, కోట్లలో ఆస్తులు..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ చిక్కాడు. ఆయనను ఏసీబీ అరెస్టు చేసింది. నాంపల్లి కోర్టులో…

‘కాళేశ్వరం’ మరో దేశంలో నిర్మించి ఉంటే చరిత్రలో నిలచిపోయేది: కేటీఆర్..

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రజలకు తెలుసని, కేవలం కేసీఆర్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే…