విషాదం.. టన్నెల్‌లో 8 మంది కార్మికులు మృతి..

SLBC టన్నెల్లో జరిగిన ఘటన విషాదాంతమైంది. వారం రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. సరిగ్గా…

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్..

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ…

సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధుల కీలక భేటీ..

తెలంగాణలో వివిధ ప్రాజెక్టులపై సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని…

తెలంగాణలో కొత్త రూల్..! ఏంటంటే..?

తెలంగాణలో కొత్త రూల్ వస్తోంది. ఈ రూల్ పాటించకుంటే ఇక అంతే. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం…

అసలు ఈ టన్నెల్ ప్రమాదం జరగడానికి కారణమే వాళ్లు: మంత్రి ఉత్తమ్

టన్నెల్ ప్రమాదంపై BRS ఓవరాక్షన్‌ చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు…

తెలంగాణకు 3వేల ఈవీ బస్సులు..?

తెలంగాణ అంతటా త్వరలో అన్ని రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. దీనికి సంబంధించి రంగం సిద్ధమైంది. పీఎంఈ డ్రైవ్ స్కీమ్ కింద…

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. కేంద్రాల వద్ద భారీ భద్రత..

ఏపీ, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల…

రమ్యకృష్ణ – కృష్ణవంశీ విడిపోయారా..? విడాకులపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

టాలీవుడ్ లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కృష్ణవంశీ (Krishna Vamsi) కూడా ఒకరు. ఆయన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal…

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్..! బయో ఏషియా-2025 ఈవెంట్‌లో సీఎం రేవంత్..

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలో అత్యుత్తమ పర్యావరణ…

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..! బీసీల రిజర్వేషన్లపై ప్రధాని మోడీతో చర్చ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు.  ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో…