గ్రామసభల్లో సమస్యలపై చెక్.. మంత్రుల భేటీలో కీలక నిర్ణయం..

నాలుగు పథకాల కోసం లబ్దిదారులను ఎంపిక చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 21 నుంచి 24 వరకు గ్రామాలు, వార్డుల్లో సభలు…

గోపనపల్లి‌లో కొత్తగా మరో ఐటీ సెంటర్..! సీఎం రేవంత్‌తో చర్చలు..

హైదరాబాద్‌లో విప్రో ఐటీ కంపెనీ తమ క్యాంపస్‌ను విస్తరించనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లి‌లో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో…

హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ కలకలం..

హైదరాబాద్ నగరంలో కిడ్నా రాకెట్ కలకలం సృష్టించింది. సరూర్ నగర్ డివిజన్‌లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు.…

తెలంగాణ ప్రభుత్వంతో మూడు ఒప్పందాలు, 15 వేల కోట్లు పెట్టుబడులు..

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. దావోస్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ వివిధ కంపెనీల అధిపతులతో చర్చలు జరిపి…

బీజేపీ కొత్త అధ్యక్షుడెవరు..? లిస్టులో ఆ ముగ్గురు..?

తెలంగాణకు కాబోయే బీజేపీ అధ్యక్షుడు ఎవరు? అధికార పార్టీ వ్యూహాలను తిప్పుకొట్టే నేత కోసం వడపోస్తుందా? ఈసారి బీసీకి ప్రాధాన్యత ఇవ్వనుందా?…

వారి మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి: కేటీఆర్..

కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రైతు రాజ్యం లేదని……

కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై యూబీఎల్ ప్రకటన ..

తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు కింగ్ ఫిషర్ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) తీపి కబురు చెప్పింది.…

కాంగ్రెస్- బీఆర్ఎస్- బీజేపీ మధ్య పసుపు పోరు..

పండగ పూట పసుపు బోర్డు రాష్ట్రానికి వచ్చిన ఆనందం కూడా కరవవుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలెన్నో ఈ బోర్డుకోసం…

సింగపూర్ కంపెనీతో కీలక ఒప్పందం.. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్..

ముఖ్యమంత్రి రేవంత్ పెట్టబడుల ప్రయత్నాలు ఫలమిస్తున్నాయి. సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ వరుస ఒప్పందాలు చేసుకుంటున్నారు. రేవంత్ టీం దావోస్ పర్యటనకు…

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..

ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై తెలంగాణ పోలీసులు సీరియస్‌గా దృష్టిపెట్టారు. అమెరికా ఉన్న నిందితులను ఎలాగైనా ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.…