సంచలన పరిణామం… మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు పరిశ్రమ…
నల్గొండ లిల్లీపుట్ను ఓడిస్తాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వాఖ్యలు..
బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నాలుగు…
ఈ-కామర్స్ వేదికలపై జీఎస్టీ తగ్గింపులపై ఓ కన్నేసిన కేంద్రం..!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలితంగా నిత్యావసర వస్తువుల నుంచి బైకులు, కార్ల వరకు అన్ని రకాల వస్తువుల…
విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. 12,000 ఉద్యోగాలతో యాక్సెంచర్ రాక..
ఏపీలో ఐటీ హబ్గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కన్సల్టెన్సీ సంస్థ…
మేడారం మహాజాతరకు డిజిటల్ మాస్టర్ ప్లాన్..!
తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర.. గద్దెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ…
గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు..
తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 పరీక్షలు ఇప్పటికే ఎన్నో వివాదాలకు, న్యాయపరమైన ఇబ్బందులకు కారణమవుతున్నాయి. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది.…
తెలంగాణలో ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే..!
తెలంగాణలో స్థానిక ఎన్నికల కోసం కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో స్థానిక…
జీఎస్టీ ఎఫెక్ట్ 375 రకాల వస్తువులపై భారం ఎంత తగ్గనుందంటే..?
జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ-2 ద్వారా కిరాణా సామగ్రి, వ్యవసాయ పరికరాలు, దుస్తులు, మందులు, ఆటోమొబైల్స్ వంటి 375 రకాల…
తెలంగాణలో స్థానిక సమరానికి సర్కార్ సై.. ! త్వరలో నోటిఫికేషన్..!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూనే ఎన్నికలకు…
ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 75వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా చాలామంది ఆ సందర్భాన్ని ఆనందంగా జరుపుకున్నారు, మరికొంతమంది…