టీడీపీ- జనసేన మధ్యలో బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ కూటములు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమిగా వెళ్తున్నట్లుగా…

నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు దాదాపుగా ఖరారైంది. మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు…

రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులు..

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్త…

ప్రజాపాలనపై సీఎస్ శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 2వ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇవాళ…

అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో గోల్డ్‌ ఏటీఎం ప్రారంభం

గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ…

కొత్త సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తాం: కోమటిరెడ్డి..

నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తామని తెలిపారు. చిత్ర…

బ్రహ్మానందంపై చిరంజీవి పోస్ట్‌ వైరల్..

హాస్యబ్రహ్మ బ్రహ్మానందంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్ అవుతోంది. తన జీవిత కథను వివరిస్తూ బ్రహ్మానందం ‘నేను’ అనే పేరుతో ప్రచురించిన…

షారుఖ్‌ ఖాన్‌తో రామ్ చరణ్..?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది కచ్చితంగా అభిమానులకు…

మీరాబాయి స్మారక నాణెం విడుద‌ల..

శ్రీకృష్ణ భక్తురాలు, కవయిత్రి మీరాబాయి(1498-1547) 525వ జయంతి సందర్భంగా కోల్‌కతా టంకశాల రూ.525 స్మారక నాణెం ముద్రించింది. ఈ స్మార‌క నాణేన్ని…

మరోసారి తెరపైకి పెగాసస్..

పెగాసస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్‌లో యాపిల్ నుంచి హ్యాక్ అలర్ట్‌లు వచ్చిన తర్వాత ఇద్దరు భారతీయ జర్నటిస్టుల ఫోన్లలో…