ట్రాఫిక్ చలానాలపై మరోమారు రాయితీ..!
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు పోలీసుశాఖ మరోమారు సన్నద్దమవుతోంది. ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..19 మంది ప్రసంగించినట్లు వెల్లడి ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసన సభా సమావేశాలు మొత్తం ఆరు రోజు పాటు…
పార్లమెంట్ సెక్యూరిటీలో కీలక మార్పు..
గత వారం పార్లమెంట్లో జరిగిన అలజడి తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్…
జలుబు నివారణకు ఈ ఔషధాలు వాడొద్దు: కేంద్రం
నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో జలుబు నివారణకు ఉపయోగించే ఔషధాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్…
దేశంలో కొత్తగా 358 మందికి కరోనా..!
దేశంలో కరోనా వైరల్ జేఎన్.1 వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 358 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో…
కొవిడ్ JN.1 వేరియంట్తో పేగులకు డేంజర్..!
కొవిడ్ JN.1 వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వేరియంట్లు ఊపిరితిత్తులను టార్గెట్ చేశాయి. ఈ JN.1తో…
యూపీఐ యూజర్లకు బిగ్ అలెర్ట్..
ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఐడీలను డిసెంబర్ 31 నుంచి డీయాక్టివేట్ చేయనున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)…
అయోధ్యకు విమాన సర్వీసులు .. ఎప్పటి నుంచంటే..?
ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో శ్రీరామమందిర ప్రారంభం వేళ అక్కడికి విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. డిసెంబర్…
విశ్వంలో క్రిస్మస్ ట్రీ..
గగనాంతర రోదసిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మిరుమెట్లు గొలిపే కాంతులతో క్రిస్మస్ ట్రీ ఒకటి శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. వాస్తవానికి అది…
కరోనా కొత్త సబ్ వేరియంట్ కలవరం.. దేశవ్యాప్తంగా 21 కేసులు నమోదు..
దేశంలో మళ్ళీ కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కొవిడ్ ఉపరకానికి చెందిన జేఎన్.1 వేరియంట్…