దళితబంధు స్కామ్.. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన మాజీ ఎమ్మెల్యే..
మెదక్ జిల్లాలో దళిత బంధు లబ్ధిదారుల నుంచి బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ మండలంలోని…
మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు.. ఎల్ అండ్ టీ లేఖతో బయటపడ్డ నిజాలు..
కాళేశ్వరం ప్రాజెక్టు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. కేసీఆర్ అపర భగీరథుడుగా తనకు తాను కితాబిచ్చుకున్న…
డ్రగ్స్ వినియోగంపై సీఎం రేవంత్ ఉక్కుపాదం..
డ్రగ్స్ నిర్మూలనలో ఎలాంటి రాజీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్పై.. రేవంత్ రెడ్డి…
వివేకా హత్యకేసులో కొత్త ట్విస్ట్.. కూతురు, అల్లుడిపై కేసులు..
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సీబీఐ ఏఎస్పీ రామ్సింగ్తో పాటు.. వివేకా కుమార్తె సునీత, ఆమె…
కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు: పురంధేశ్వరి
రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోందని బిజెపి రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం…
విస్తారక్లకు BJP దిశా నిర్దేశం…
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విస్తారక్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీల్ బన్సల్ హాజరై పార్లమెంట్…
మహిళా రిజర్వేషన్పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణకు నిరాకరించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహిళలకు…
ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్ లలో భద్రతా లోపాలు: కేంద్రం
యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, యాపిల్ టీవీ ఓఎస్, సఫారీ బ్రౌజర్లలో భద్రతా లోపాలను కేంద్ర ప్రభుత్వ…
ఇంటి నుంచే వంట గ్యాస్ e-KYC చేసుకోండిలా..
ఇంటి నుంచే వంట గ్యాస్ e-KYC చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే, ముందుగా వంట గ్యాస్ కనెక్షన్ కోసం e-KYC…
బీజేపీ ఎంపీగా బరిలో మందకృష్ణ – నియోజకవర్గం ఫిక్స్..!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.…