నేడు సీఎల్పీ సమావేశం..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ నుంచి తదుపరి సీఎంగా ఎవరు ఉండనున్నారనే విషయం నేడు తేలనుంది.…
HYD నుంచి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం..
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ఆధ్వర్యంలో 2023 డిసెంబర్ 1న హైదరాబాద్ నుంచి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యారు.…
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు 6 వేల మంది అతిథులు..
అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి 6 వేల మంది అతిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు శ్రీరామ్ జన్మభూమి…
ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న…
మా దేశంలో కొత్త ఇన్ఫెక్షన్లు ఏం రాలేదు: చైనా
మూడేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అందుకే ఇటీవల అక్కడ వ్యాపిస్తున్న…
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు .. కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం..
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ మీటింగ్లో…
కాంగ్రెస్ అభ్యర్థుల ట్రాప్ కు ప్రయత్నం.. కేసీఆర్ పై డీకే సంచలన ఆరోపణలు..
తెలంగాణలో కాంగ్రెస్ దే విజయమని అన్ని సర్వేలు తేల్చాశాయి. ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ అధికార పార్టీ…
నీటి పంపకాల్లో రాజీపడే ప్రసక్తే లేదు: అంబటి రాంబాబు..
నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ. కృష్ణా జలాల…
విద్యార్థి జితేంద్ర కుమార్ది వైసీపీ సర్కారు హత్యే: నారా లోకేశ్..
ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులపై అత్యంత దారుణంగా దాడి చేసినవారు టీడీపీ విజిలెన్స్ సిబ్బందిలా లేరని.. వైసీపీ వీధిరౌడీల్లా ఉన్నారని టీడీపీ…
రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ ప్రారంభం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ ప్రారంభం అయింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో రాహుల్ మాట్లాడుతున్నారు. మీటింగ్ లో ఏఐసీసీ…