రేపు నా గడ్డం తీసేస్తా: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి..

నా మొక్కు రేపటితో తీరుతుందని, గడ్డం తీసేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

“మార్పు” ఖాయం, సునామీనే – తేల్చేసిన ప్రముఖ జాతీయ సర్వే..!!

తెలంగాణ ఎన్నికల ఫలితాల పై అనూహ్య లెక్కలు బయటకు వస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తరువాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ…

ఓటమి భయంతో కేసీఆర్ చెల్లింపులు, రిజిస్ట్రేషన్లు ? రేవంత్ సంచలన ఆరోపణలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక ఎల్లుండి కౌంటింగ్ మాత్రమే మిగిలుంది. ఈ నేపథ్యంలో…

తెలంగాణ పోలింగ్ ఫైనల్ శాతం విడుదల-విజేతల్ని తేల్చే అసలు లెక్క..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరో ఎల్లుండి తేలిపోనుంది. నిన్న జరిగిన పోలింగ్ లో కాస్త తక్కువగా పోలింగ్ శాతం నమోదుకావడంతో…

‘ఆడుదాం ఆంధ్రా’: 100 కోట్ల గొప్ప క్రీడా సంబరం, 12 కోట్ల ప్రైజ్ మనీ.

క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ‘ఆడుదాం ఆంధ్రా’ రాష్ట్ర…

జనసేన విస్తృతస్థాయి సమావేశం.. పవన్ కళ్యాణ్ వ్యూహమిదే!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతికి రానున్నారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విస్తృత…

ఐపీఎల్ వేలానికి 1166 మంది ప్లేయర్లు నమోదు..

డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం జరుగనుంది. అయితే 10 ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్‌…

సాగర్ వివాదంపై నేడు కేంద్రం భేటీ..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో నేడు కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. ఇరు రాష్ట్రాల జలవనరుల…

నాగార్జున సాగర్‌ చేరుకున్న సీఆర్పీఎఫ్‌ బలగాలు..

సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇరు రాష్ట్రాల ఘర్షణ నేపథ్యంలో సాగర్ కు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. ఈ రాత్రికి సాగర్ డ్యామ్…

సరిహద్దుల్లో పటిష్ట భద్రత: అమిత్‌ షా..

భారత్‌-పాకిస్తాన్, భారత్‌-బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం…