ఎవరు అభివృద్ధి చేస్తారో గమనించి ఓటు వేయాలి: కేసీఆర్..
ఎవరు అభివృద్ధి చేస్తారో గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ములుగులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని…
కేసీఆర్ నీ టైం అయిపోయింది: అమిత్ షా..
పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏ పనీ చేయలేదని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. తన కొడుకు…
మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’ ఫస్ట్ లుక్ రిలీజ్..
మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న పీరియాడిక్ మైథలాజికల్ సినిమా ‘కన్నప్ప’. గురువారం మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా…
నయగార జలపాతం సమీపంలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి..
అమెరికా-కెనడా సరిహద్దుల్లోని నయాగరా జలపాతం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. జలపాతం సమీపంలోని రెయిన్ బ్రిడ్జి వద్ద ఓ కారులో భారీ…
ఎన్నికల 36 వేల ఈవీఎంలు సిద్ధం: వికాస్రాజ్..
తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన…
‘మైనారిటీ విద్యార్థులకు సరైన ఆహారం అందిస్తున్నాం’..
సంగారెడ్డిలో ముస్లిం మైనారిటీల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘చింతా ప్రభాకర్ను ఆశీర్వాదించడానికి వచ్చిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు.…
ధరణి తీసేస్తే మళ్లీ లంచాల కాలం వస్తుంది: కేసీఆర్..
తెలంగాణ రాష్ట్రంలో ఈ పదేళ్లలో ఏం మార్పు వచ్చిందో బేరీజు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో…
బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి: జేపీ నడ్డా..
తెలంగాణను అభివృద్ధి చేయడం కంటే అప్పుల కూపీలోకి తీసుకెళ్లారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇవాళ సంగారెడ్డి సభలో…
గచ్చిబౌలిలో రూ. 5 కోట్ల నగదు పట్టివేత..
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్…
‘జగన్ సీఎం అయ్యాక ఫ్యాక్షన్ విస్తరించింది’..
జగన్ సీఎం అయ్యాక ఫ్యాక్షన్ విస్తరించిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నాలుగున్నరేళ్లలో ఫ్యాక్షన్ పడగవిప్పింది.…