‘ఎఫ్‌3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘మాస్ట్రో’, ‘సీటీమార్‌’.. ఈ నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు తమన్నా

‘ఎఫ్‌3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘మాస్ట్రో’, ‘సీటీమార్‌’.. ఈ నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు తమన్నా. లాక్‌డౌన్‌ అనంతరం షూటింగ్‌లతో మరింత బిజీ…

వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరదనీరు

మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరదనీరు కొనసాగుతుంది. నిన్న సాయంత్రం జూరాల ప్రాజెక్ట్ ఐదు…

ఛార్‌ధామ్ యాత్ర లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం

ఛార్‌ధామ్ యాత్ర లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. బద్రీనాథ్, కేదర్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లోని గర్భగుడిలో…

గత రెండు రోజులుగా ఇంధన ధరలు స్థిరం

గత రెండు రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర 105 నుంచి 108 రూపాయల మధ్యలో ఉంది.…

ఇవాళ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్

ఇవాళ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ జరగనుంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు 2021 -22 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్, అగ్రికల్చర్, వెటర్నరీ…

ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు

ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.…

తెలంగాణలో వరుసగా రెండో రోజు ప్రభుత్వ భూముల అమ్మకం

తెలంగాణలో వరుసగా రెండో రోజు ప్రభుత్వ భూముల అమ్మకం సాగింది. శుక్రవారం హైదరాబాద్‌ హైటెక్‌సిటీ సమీపంలోని ఖానామెట్‌ భూములు(Khanamet lands) ఆన్‌లైన్‌లో…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రక్రియ మరో కొత్త మలుపు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రక్రియ మరో కొత్త మలుపు తీసుకోనుంది. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై తుది నిర్ణయాన్ని…

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో…

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లా అయిన కిన్నౌర్‌లో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత భూమి కంపించింది.…