వివిధ ప్రాజెక్టులు, పనులకు సంబంధించి జీహెచ్ఎంసీలో పెండింగ్
వివిధ ప్రాజెక్టులు, పనులకు సంబంధించి జీహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న బిల్లులు. నెలల తరబడి పైసా చెల్లించకపోవడంతో ఇప్పటికే కొన్ని పనులు నిలిచిపోగా..…
పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్భవన్’
పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే రేపటి కాంగ్రెస్ చలో…
అనుమతి లేకుండా చెట్టును నరికివేయడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం
జవహర్నగర్ కార్పొరేషన్ 14వ డివిజన్లో అనుమతి లేకుండా చెట్టును నరికివేయడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న…
సీఎం కేసీఆర్ మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
సీఎం కేసీఆర్ మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్…
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.4లక్షల కోట్ల…
బీజేపీ నేత ఈటల రాజేందర్పై రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ నేత ఈటల రాజేందర్పై రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలకు టీఆర్ఎస్ ఎలాంటి నష్టం…
కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ
కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది.అథారిటీ ఛైర్మన్ నియామక ప్రక్రియ జరుగుతోందని ఏజీ తెలిపారు. నియామకానికి సంబంధించిన…
రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, విజిలెన్స్…
కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ
కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. అనంతరం తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ…
సీఎం కేసీఆర్పై మందకృష్ణ మాదిగ ఫైర్
సీఎం కేసీఆర్పై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. దళితులకు…