తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం…

ఇమ్మరత్‌ కాంచె గ్రామంలోనిసర్వేనెంబర్‌1/1లో ప్రభుత్వం అత్యాధునిక మెగా డెయిరీ నిర్మాణానికి సన్నాహాలు

రంగారెడ్డి జిల్లా పరిదిలోని ఇమ్మరత్‌ కాంచె గ్రామంలోనిసర్వేనెంబర్‌1/1లో ప్రభుత్వం అత్యాధునిక మెగా డెయిరీ నిర్మాణానికి సన్నాహాలుచేస్తోందని తెలంగాణ డెయిరీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌…

రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్‌గా పియూష్ గోయల్‌

Piyush Goyal ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో..రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్‌గా పియూష్…

కేంద్రప్రభుత్వ రంగ సంస్ధ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

కేంద్రప్రభుత్వ రంగ సంస్ధ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గేట్-2021లో వచ్చిన స్కోరు అధారంగా…

మానవ సహిత వ్యోమనౌక విఎస్‌ఎస్‌ యూనిటిా22 యాత్ర విజయవంతమైంది

ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ ఆదివారం నిర్వహించిన మానవ సహిత వ్యోమనౌక విఎస్‌ఎస్‌ యూనిటిా22 యాత్ర విజయవంతమైంది. సంస్థ వ్యవస్థాపకుడు…

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తొలి…

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్.రమణ త్వరలోనే టీఆర్ఎస్ కండువా

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్.రమణ త్వరలోనే టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. 2021, జూలై 12వ తేదీ సోమవారం ఉదయం తెలంగాణ…

మహిళా భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను కల్పించనుంది

అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను కల్పించనుంది. మహిళలపై…

ఉత్తర భారతదేశంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీవర్షాలు

ఉత్తర భారతదేశంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరాఖండ్, పంజాబ్,…

ఉరుములతో కూడిన వర్షం వల్ల ఉత్తరప్రదేశ్‌లో భయంకరమైన పిడుగుపాట్లు

ఉరుములతో కూడిన వర్షం వల్ల ఉత్తరప్రదేశ్‌లో భయంకరమైన పిడుగుపాట్లు సంభవించాయి. వివిధ ప్రాంతాల్లో పడిన పిడుగుల కారణంగా 18 మంది ప్రాణాలు…