విద్యార్థులకు గుడ్ న్యూస్.. సర్కార్ బడుల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్..!
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం…
‘అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా’..! పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ..!
‘అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో ఏపీ పోలీసులకు చూపిస్తా’ అని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మచిలీపట్నం పోలీస్…
ఏపీ సర్కారు కీలక నిర్ణయం..! ఆ నగరాల్లో మొత్తం ఈవీ బస్సులే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్…
ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్..
ములకలచెరువు కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్ధన్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరం ఎయిర్పోర్టులో ఆయనను అరెస్ట్ చేశారు.…
జగన్ పర్యటనలో డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీల కలకలం..
వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర…
జైషే మహమ్మద్ సరికొత్త ఎత్తుగడ..! వారే టార్గెట్..!
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు సరికొత్త, ప్రమాదకరమైన కుట్రకు తెరలేపింది. ఇప్పటివరకు యువకులనే…
భారత్కు తాలిబన్ మంత్రి..! వారితో చర్చించే అవకాశం..
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో పర్యటిస్తున్నారు. వారం…
భారత్ రక్షణ వ్యవస్థలోకి మరో శక్తివంతమైన డ్రోన్ “సాక్షమ్”..
సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం కీలక చర్యలు చేపట్టింది.…
డేటా సెంటర్ల రాజధానిగా విశాఖ.. ప్రపంచంలోనే ఏపీ నంబర్ వన్..
డేటా సెంటర్ల సామర్థ్యంలో ఏపీ ప్రపంచ చిత్రపటంలోనే అగ్రస్థానంలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఐటీ దిగ్గజాలైన గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు విశాఖ…
ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే…