అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డూలు..

దేశమంతా అయోధ్య రామయ్య స్మరణతో మారుమోగుతుంది. ఈ నెల 22న శ్రీరామచంద్రులవారి విగ్రహ ప్రతిష్ట, ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో…

టీడీపీకి కేశినేని నాని గుడ్‌ బై…

అలకలు.. బుజ్జగింపులు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రగిలిన బెజవాడ రాజకీయాన్ని కేశినేని నాని తెల్లవారు జామున మరో లెవెల్‌కి తీసుకెళ్లారు. ఎంపీ పదవికి,…

జగన్ బాటలో రేవంత్, వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం..

ఏపీలో సక్సెస్ అయిన వాలంటీర్ల వ్యవస్థ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సంక్షేమ పథకాలు ఏపీలో ప్రజల ఇంటి ముందుకు తీసుకెళ్తున్న వాలంటీర్ల…

ఏపీ ఎన్నికలే టార్గెట్..

ఏపీలో కుటుంబ రాజకీయాలు ఒకవైపు.. ఓట్ల చీలిక రాజకీయాలు ఇంకోవైపు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ వార్ కాస్తా నాలుగు స్థంభాలాటగా మారిపోయింది. ఓవైపు…

షర్మిల రాకతో జగన్ టీమ్‌లో ఆందోళన.. కాంగ్రెస్ వైపు వైసీపీ రెబెల్స్ చూపు..

కాంగ్రెస్ లో షర్మిల చేరిక చాలా లెక్కలు మార్చేయబోతున్నాయి. త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగనుండడం.. గెలిచేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి…

మంత్రి విడదల రజినీ ఆఫీస్‌ ధ్వంసం: కొత్త ఏడాది వేళ గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత ..

కొత్త ఏడాది నాడు గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని…

శ్రీశైలంలో చిరుత సంచారం..

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. శనివారం రాత్రి రత్నానందస్వామి ఆశ్రమం…

పెన్షన్ లబ్దిదారులకు సీఎం జగన్ లేఖ..

ఏపీలో పెన్షన్లు రూ.3వేలకు పెంచిన నేపథ్యంలో 66 లక్షల మంది లబ్ధిదారులకు సీఎం జగన్ లేఖ రాశారు. దీంతో రేపు పెన్షన్…

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు..

ఇంట‌ర్ పబ్లిక్‌ పరీక్షలకు ఆలస్య రుసుంతో సహా ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. నామినల్‌ రోల్స్‌లో తప్పులు సరిదిద్దుకునే గడువు కూడా…

టీడీపీ- జనసేన మధ్యలో బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ కూటములు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమిగా వెళ్తున్నట్లుగా…