మంత్రి విడదల రజినీ ఆఫీస్‌ ధ్వంసం: కొత్త ఏడాది వేళ గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత ..

కొత్త ఏడాది నాడు గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని…

శ్రీశైలంలో చిరుత సంచారం..

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. శనివారం రాత్రి రత్నానందస్వామి ఆశ్రమం…

పెన్షన్ లబ్దిదారులకు సీఎం జగన్ లేఖ..

ఏపీలో పెన్షన్లు రూ.3వేలకు పెంచిన నేపథ్యంలో 66 లక్షల మంది లబ్ధిదారులకు సీఎం జగన్ లేఖ రాశారు. దీంతో రేపు పెన్షన్…

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు..

ఇంట‌ర్ పబ్లిక్‌ పరీక్షలకు ఆలస్య రుసుంతో సహా ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. నామినల్‌ రోల్స్‌లో తప్పులు సరిదిద్దుకునే గడువు కూడా…

టీడీపీ- జనసేన మధ్యలో బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ కూటములు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమిగా వెళ్తున్నట్లుగా…

నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు దాదాపుగా ఖరారైంది. మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు…

నారా లోకేష్ కు షాకిచ్చిన ఏసీబీ కోర్టు..

టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ…

జగన్ వర్సెస్ షర్మిల పోరు ఖాయం? విజయమ్మ మొగ్గు ఎటో..?

ఏపీలో పదేళ్ల క్రితం రాష్ట్ర విభజనతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ.. తిరిగి తమ పార్టీకి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్…

ఏపీలో డీఐజీలకు ఐజీలుగా పదోన్నతలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

ఏపీ లో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం…

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం..

టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అధినేత పర్యటనతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మూడు…