ఏపీలో వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న వారిపై, పోలీసులపై హైకోర్టులో కేసు వేయనున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. శనివారం…
Author: sanchalanavaartha
రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి..!
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సంబరాల్లో మునిగితేలుతున్న టీడీపీకి మరో శుభవార్త ఎదురైంది. కేంద్ర కేబినెట్ లో ఇద్దరు టీడీపీ…
ఈనాడు రామోజీ రావు కన్నుమూత..!
ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, ప్రముఖ నిర్మాత రామోజీ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర…
కళ్ళుచెదిరే ధరకు ‘ఓజీ’ ఓటీటీ రైట్స్..!
యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. తాజాగా ఈ మూవీ ఓటీటీకి సంబంధించి డీల్ పూర్తయినట్లు…
రాష్ట్రపతిని కలిసిన పీఎం మోదీ..! ఎందుకంటే..?
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా శుక్రవారం ఎంపికైన ప్రధాని మోదీ .. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కలిసారు. నూతన ప్రభుత్వం…
కేజ్రీవాల్కు దక్కని ఊరట..!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. జూన్ 14న విచారణ చేపట్టనున్నట్లు రౌస్…
ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి తుమ్మల..
హైదరాబాద్లోని తాజ్కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. రెండు రోజులు…
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల..!
తెలంగాణలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. శనివారం నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రభుత్వం…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం
తెలంగాణలో హోరాహోరీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 19,375 ఓట్ల…
ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ నియామకం..
ఏపీలో సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు…