మృతుల కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం పరామర్శించి ఆర్థిక సాయం అందించిన బోయినపల్లి నాగేశ్వరరావు

Spread the love

మృతుల కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం

పరామర్శించి ఆర్థిక సాయం అందించిన బోయినపల్లి నాగేశ్వరరావు

డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 15 సంచలన వార్త:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో అన్నెపర్తి వెంకమ్మ మరణించక బాధలో ఉన్న వారి కుటుంబాన్ని మాజీ ఉపసర్పంచ్ బోయినపల్లి నాగేశ్వరరావు పరామర్శించి కుటుంబానికి మనో ధైర్యం చెప్పి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మన్నెపు కోటయ్య,నాగమణి, గ్రామ నాయకులు బోయినపల్లి వెంకన్న, బోయినపల్లి బిక్షం,తిరుమల వెంకన్న, బోయినపల్లి ఉపేందర్,కోటగిరి సైదులు, అన్నెపర్తి రాంబాబు, అన్నెపర్తి గురవయ్య, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.