గ్రామీణ వైద్య సేవ‌ల‌కు మ‌హ‌ర్ధ‌శ‌ .. ఏపీ వ్యాప్తంగా 4,472 విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు..

ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం…

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..! ఆ పంట కొనుగోలుకు మద్దతు ధర ఫిక్స్..!

రాష్ట్రంలోని రైతులకు మరో సంతోషవార్త అందింది. కష్టపడి పండించిన పంటకు సరైన ధర దక్కాలని ప్రతి రైతు కోరుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో,…

ఏపీలో భారీగా పెట్టుబడులు..! భారీగా ఉద్యోగాలు..

ఇటీవల ఏపీలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రంగంలో ఒక పెద్ద ముందడుగు పడింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్వహించిన తాజా…

పార్టీ నేతలపై జగన్ ఫైర్..! ఎందుకంటే..?

ఏపీలో అధికారంలో లేకపోయినా మాజీ సీఎం జగన్ జాతీయ రాజకీయాల్లో బీజేపీతో అంటకాగలనే చూస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న…

ఏపీకి భారీ వర్షసూచన..! కీలక హెచ్చరికలు జారీ..!

వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతూ ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు…

ఏపీలో ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..! ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా…

ఏపీ డీజీపీకి మానవ హక్కుల సంఘం నోటీసులు

తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై ఏపీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)…

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన..!

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం కీలక నిర్ణయాలతో కూడిన ప్రకటనలు చేసి విద్యారంగానికి కొత్త…

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. గ్రామాల అభివృద్ధి కోసం కీలక నిర్ణయం..!.

ఏపీ రాజకీయ వాతావరణం హాట్‌గా ఉన్న ఈ సమయంలో, రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన తాజా మంత్రివర్గ సమావేశం పెద్ద ఎత్తున చర్చకు…

ఏపీ తీర ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయా..! రూ. 9,000 కోట్ల పెట్టుబడి, ప్రపంచస్థాయి టెర్మినళ్ల నిర్మాణం..

ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. అభివృద్ధిలో కీలకమైన రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలను ఫోకస్ చేశారు. తీరప్రాంతం…