ఖాజాగూడ కబ్జా కేసులో కీలక మలుపు.. ఆ ఐదుగురికి హైకోర్టు నోటీసులు..

ఖాజాగూడలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జారాయుళ్ల చెరనుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నడుంబిగించారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహించడంతో.. ఎమ్మెల్యేలు…

జూలై 7 జీవితంలో మరచిపోలేని మైలురాయి.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్..!

రేవంత్ రెడ్డి.. ప్రజానేత.. ప్రజల కోసం అహర్నిశలు పోరాడే గొప్ప వ్యక్తి. ప్రత్యేక పరిచయం అక్కరలేని పేరు. జనాల నుంచి వచ్చిన…

2027 నాటికి పోలవరం పూర్తవుతుందా.?

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాలుగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందనేది ఓ ఆన్సర్ లేని క్వశ్చన్. త్వరలోనే ఆ ప్రశ్నకు గోదావరి…

తెలంగాణలో యూరియా కొరతపై విచారణ జరపాలి: కేటీఆర్ డిమాండ్..

తెలంగాణలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో యూరియాను బ్లాక్…

కోరుట్ల చిన్నారి హత్య కేసులో ట్విస్ట్..!

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.…

రూ.4,215 కోట్ల స్కాం… ఫాల్కన్ కంపెనీ సీఓఓను అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.4,215 కోట్ల ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ స్కామ్‌లో తెలంగాణ సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించారు.…

దమ్ముంటే అసెంబ్లీకి రా..! కేటీఆర్ కి కాంగ్రెస్ నేతల సవాల్..

సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఈనె 8వ తేదీ ఉదయం 11 గంటలకు చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్…

నారా లోకేష్‌తో కేటీఆర్ రహస్య భేటీ.. సంచలన విషయాలు బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ…

ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు..!

ఏపీలో ఏ పథకాలు తీసుకున్నా టెక్నాలజీని జోడిస్తున్నారు. దీనివల్ల నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. దళారీల ఆగడాలకు ఫుల్‌స్టాప్ పడనుంది. అంతేకాదు…

జగన్‌కి మళ్లీ షాక్.. ఏమైందంటే..?

వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లిలో పర్యటన కేసులో 113 మందికి విచారణకు రావాలని.. పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత నెల సత్తెనపల్లిలో…