రూ. 29 కే కిలో బియ్యం.. భారత్ రైస్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం..

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర సర్కార్‌. పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలకు చేరువయ్యేలా ఈ ప్రోగ్రామ్‌ను…

బీసీలకు ప్రాధాన్యం.. ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్ ఫోకస్..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రదేశ్‌ ఎన్నికల…

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-1 పోస్టులు పెంపు.. త్వరలో నోటిఫికేషన్..

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం…

సంచలన నిర్ణయాల రేవంత్ సర్కార్… 18ఏళ్ళు పైబడిన వారందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు!!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో తాజాగా రేవంత్…

రేవంత్ రెడ్డిని కలిసిన సింగపూర్ ప్రతినిధులు..

సింగపూర్‌కు చెందిన మెయిన్హార్డ్ట్ (MEINHARDT) కంపెనీ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. హైదరాబాద్…

పోరు బాట పట్టిన కేసీఆర్..

భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ఇక రంగంలోకి దిగారు. సర్జరీ అనంతరం కొన్ని రోజుల పాటు విశ్రాంతి…

నేడు ధరణి కమిటీ కీలక భేటీ..

రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో బుధవారం ధరణి కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ధరణి కమిటీ ముందున్న అన్ని సందేహాలను నివృత్తి…

ఇంటింటికీ ‘అయోధ్య’ చిత్రపటాలు..

ఎంపీ బండి సంజయ్‌కుమార్ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజల ఇళ్లకు అయోధ్య బాలరాముడి చిత్రపటాలను పంపిణీ చేయనున్నారు. అయోధ్య వెళ్లలేని వారు…

రేషన్ కార్డు ఉన్న వారికే ప‌థ‌కాలు..!

రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప‌థ‌కాల ఎంపికకు రేషన్ కార్డు (ఆహార భద్రతా కార్డు)నే ప్రామాణికంగా తీసుకోవాలని…

జేపీఎస్‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త..

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్‌) స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది. 455 మందిని గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులిచ్చింది. మొత్తం 9,355 మంది…