అడ్డంగా బుక్కైన కాకాని..
వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. అధికారంలో ఉన్నట్లుగా అధికారులపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దాని ఫలితంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ…
విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్… పోలీసులతో వాగ్వాదం..
పార్ములా ఈ-కార్ రేసులో హైదరాబాద్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.…
హీరోయిన్ హనీరోజ్ కు లైంగిక వేధింపులు..
‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన మళయాళ భామ హనీరోజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన…
ఇదేమీ కొత్త వైరస్ కాదని నిపుణులు చెబుతున్నారు: జేపీ నడ్డా..
ఇతర దేశాల్లో అలజడి సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్) భారత్ లోనూ ఉనికిని చాటుకోవడం పట్ల కేంద్ర వైద్య, ఆరోగ్య…
తెలంగాణకు కేంద్రం బంపర్ ఆఫర్..!
సకల హంగులతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చ్యువల్…
కుప్పం కేంద్రంగా చంద్రబాబు కీలక నిర్ణయం..!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి తన సొంత నియోజక వర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ…
హై అలర్ట్.. ఇండియాలో హెచ్ఎంపీవీ కేసులు నమోదు..
చైనాలో కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కరోనా దడ నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు మరో కొత్త వైరస్..…
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన.. 10 మంది జవాన్లు మృతి..
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో కుట్రూ ఖేద్రే రహదారిలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ…
ఆరాంఘర్ ఫ్లై ఓవర్కు మన్మోహన్ పేరు..
హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మరో…
ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి..
కాకినాడ సెజ్ వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతోంది. దీనిపై ఈడీ రంగంలోకి దిగేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఈడీ ముందు హాజరయ్యారు…