ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నో బెయిల్..!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఈ కేసులో నిందితులు భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్లను…
ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి…
చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం, అరుదైన ఘట్టం..
సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి మనసు మారుతుందా? తాను సాధించలేనిది తన తమ్ముడు పవన్ కల్యాణ్ సాధించడం…
శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్యామిలీ గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 8 గంటల సమయంలో సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి…
పెరగనున్న ‘కల్కి’ టికెట్ ధరలు..?
భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ‘కల్కి’ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్…
మళ్లీ ఆశ్రమం బాట పట్టిన సమంత..!
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్దంగా…
మోదీ కొత్త కేబినెట్.. 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు..
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే కూటమి భాగస్వామ్యులతో బీజేపీ ప్రభుత్వాన్ని…
బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయా..?
బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయా? సంఘ్తో బీజేపీకి సంబంధాలు సరిగా లేవా? ఈసారి ఎన్నికల్లో సంఘ్ను బీజేపీ దూరంగా పెట్టిందా?…
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు..
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వ పాలకులు అధికార దుర్వినియోగం చేశారు. కీలకమైన…
విద్యుత్ కొనుగోళ్ల ఇష్యూ, కేసీఆర్కు నోటీస్..!
యాదాద్రి విద్యుత్ ప్లాంటు నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్.…