తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష, దాదాపు నాలుగు లక్షల మందికిపైగా…
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష కాసేపట్లో మొదలుకానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు. ఉదయం పదిన్నర గంటల నుంచి…
కాసేపట్లో.. అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..
కాసేపట్లో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఫిల్మ్ సిటీలో రామోజీరావుకు…
విద్యాకానుకలో అవినీతి.. వందలకోట్లను దోచుకున్న వైసీపీ..!
ఏపీలో ఇటీవలే వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు కూటమికి జై కొట్టిన విషయం సుస్పష్టంగా తెలిసింది. కానీ.. అధికారం కోల్పోయిన…
వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు వారే సూత్రదారులు: కొడాలి నాని..
ఏపీలో వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న వారిపై, పోలీసులపై హైకోర్టులో కేసు వేయనున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. శనివారం…
రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి..!
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సంబరాల్లో మునిగితేలుతున్న టీడీపీకి మరో శుభవార్త ఎదురైంది. కేంద్ర కేబినెట్ లో ఇద్దరు టీడీపీ…
ఈనాడు రామోజీ రావు కన్నుమూత..!
ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, ప్రముఖ నిర్మాత రామోజీ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర…
కళ్ళుచెదిరే ధరకు ‘ఓజీ’ ఓటీటీ రైట్స్..!
యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. తాజాగా ఈ మూవీ ఓటీటీకి సంబంధించి డీల్ పూర్తయినట్లు…
రాష్ట్రపతిని కలిసిన పీఎం మోదీ..! ఎందుకంటే..?
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా శుక్రవారం ఎంపికైన ప్రధాని మోదీ .. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కలిసారు. నూతన ప్రభుత్వం…
కేజ్రీవాల్కు దక్కని ఊరట..!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. జూన్ 14న విచారణ చేపట్టనున్నట్లు రౌస్…
ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి తుమ్మల..
హైదరాబాద్లోని తాజ్కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. రెండు రోజులు…