ఈసీ, డీజీపీకి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ..

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీ, డీజీపీకి లేఖ రాసారు. విశాఖపట్నం కంచర పాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో వైసీపీ…

ఎన్ఐఏ అదుపులోకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌..

ఏపీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ రోడ్డులోని ఓ వీధిలో రిటైర్డ్…

ఎన్నికల వేళ వైసీపీ అరాచకం, అడ్డంగా దొరికిన పిన్నెల్లి..

ఎన్నికల వేళ విధ్వంసానికి దిగిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విశ్వరూపం బయటపడింది. తాను ఎమ్మెల్యే అభ్యర్థి అనే…

హీరో రామ్‌తో త్రివిక్రమ్ సినిమా..?

త్రివిక్రమ్, హీరో రామ్ పోతినేని కాంబోలో స్రవంతి రవికిశోర్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్…

ముగిసిన ఐదో దశ పోలింగ్…

పార్లమెంటు ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.…

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్..!

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు…

రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మోదీ ప్రధాని అయితే రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని కేంద్ర…

వరంగల్ విమానాశ్రయ నిర్మాణం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..

వరంగల్ వాసుల దశాబ్దాల కల వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి మళ్లీ కొత్త రెక్కలు వచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కీలక…

కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌లో భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా..

కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌ రాజధాని బిష్కెక్ లో జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు బిష్కెక్‌లోని…

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగు గంటలపాటు కేబినెట్ సమావేశం కొనసాగింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…