ఏపీలో 80 శాతంపైగానే పోలింగ్…

దాదాపు 48 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పోలింగ్ శాతంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో 80.66 శాతం…

నాలుగో దశ పోలింగ్‌కు రంగం సిద్ధం.. 96 ఎంపీ స్థానాల బరిలో 1,717 మంది..

లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు నాలుగో…

రణవీర్ సింగ్ – ప్రశాంత్ వర్మ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్..!

ఒక్క సినిమా చాలు లైఫ్‌ని మార్చేయడానికి. ఒక్క సినిమా చాలు ఎనలేని గౌరవాన్ని తీసుకురావడానికి. ఒక్క సినిమా చాలు అవకాశాలను తెచ్చిపెట్టడానికి.…

నటీనటులు లేకుండా ఏఐ టెక్నాలజీతో సినిమా..

అన్ని రంగాల్లోనూ ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నటీనటులు లేకుండానే ఏఐ సినిమాలను నిర్మించగలుగుతోంది. న్యూయార్క్‌లోని ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్…

ఢిల్లీలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్, 10 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు..

సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టుతో సహా 10 ఆస్పత్రులకు బాంబు…

తెలంగాణలో పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు, సికింద్రబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన…

ఎంప్లాయిస్‌కు వేతనంతో కూడిన సెలవు.. లేకపోతే చర్యలు : సీఈఓ వికాస్ రాజ్..

ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తోంది. రెండ్రోజుల్లో నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ…

పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు: డీజీపీ రవి గుప్తా..

సోమవారం జరగనున్న పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. 73,414 మంది సివిల్ పోలీసులు…

బన్నీ టూర్ ఎఫెక్ట్.. నంద్యాల ఎస్పీపై చర్యలకు ఈసీ ఆదేశం

శనివారం సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశాడు. బన్నీ నంద్యాలకు చేరుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున్న స్వాగతం పలికారు.…

టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై వైసీపీ నేతల దాడి..

ఎన్నికల వేళ ఆంధ్రలో విభేదాలు భగ్గుమన్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవనుండగా అధికార, ప్రతిపక్షాలు తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగాయి.…