ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారి సంఖ్య ఎంతంటే.?

ఏపీ వ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ తెలిపారు. మే…

సీత పాత్రలో సాయి పల్లవి..

బాలీవుడ్‌లో ‘రామాయణం’ సినిమాను దర్శకుడు నితీష్‌ తివారీ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ బాలీవుడ్ రామాయణంలో రాముడిగా రణబీర్…

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన నటించనున్న కొత్త సినిమాను మేకర్స్ ప్రకటించారు. దిల్ రాజు నిర్మించనున్న…

రాజ్యసభ ఎంపీగా ప్రియాంక గాంధీ భర్త..?

అమేథీ సీటును కాంగ్రెస్ అధిష్టానం కేఎల్ శర్మకు కేటాయించిన తరువాత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కీలక…

ప్రచారం చేసే హక్కు ప్రాథమికం కాదు.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దన ఈడీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో, ఎన్నికల…

ఓవరాక్షన్ చేయొద్దు: మంత్రి సీతక్క..

పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే ప్రధాని మోదీ సపోర్ట్ చేస్తున్నారు, కానీ పేద ప్రజలను పట్టించుకోవట్లేదని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.…

ఆ పార్టీలపై అమిత్ షా సెటైర్లు, కౌంటర్లు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ నేతలు ఇటు ఏపీ, అటు తెలంగాణలో సుడిగాలి…

కేటీఆర్‌పై రాళ్ల దాడి….

మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారాన్ని ఒక కుదుపు కుదిపిన రాళ్లదాడి ప్రస్తుతం తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. దీంతో తెలంగాణ…

గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా..: చంద్రబాబు..

గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా చేస్తున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం…

ఎన్నికల వేళ.. మండుతున్న పల్నాడు, వైసీపీ అభ్యర్థి భార్యపై దాడి..

ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు పేరు చెప్పనక్కర్లేదు. పౌరుషానికి కేరాఫ్‌గా చెబుతారు. మాచర్ల పేరు చెబుతే చాలా ఫ్యాక్షన్ దారుణాలు గుర్తు…