టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు..
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలుగు దేశం పార్టీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన…
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. ..
నిరుద్యోగులకు గుడ్న్యూస్. బిలాస్పూర్ డివిజన్లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రీసెంట్గా భారీ ప్రకటన…
పాంచ్ న్యాయ్, పాతిక హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
ఐదు గ్యారెంటీలు(Paanch Nyay), 25 హామీలతో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సోనియాగాంధీ, రాహుల్…
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..
రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వర్గాలు తెలిపాయి.…
1 శాతం నిజమున్నా.. సిగ్గుచేటే: మమత సర్కారుపై హైకోర్టు ఆగ్రహం..
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ (Sandeshkhali) గ్రామం ఇటీవల దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్…
డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా..?
లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైళ్లు దేశంలో తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీస్ మొట్టమొదటి సారిగా చెన్నైలో రానుంది. ఈ…
పుష్ప 2 మ్యూజిక్ సెషన్స్.. ఈ సారి పుష్పకి మించి కొట్టాలి డీఎస్పీ..!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప2’ మూవీ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా…
‘దేవర’ ట్రీట్ …
ఏదైనా ఒక పాత్రలో లీనమైపోవాలంటే దానికి ప్రత్యేక టాలెంట్ ఉండాలి. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలగాలి. నటనలో నవరసాలు పండించాలి. అప్పుడు…
చంద్రబాబు దారిలో కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి..?
కేసీఆర్ అంటే ముందుగా ఫామ్హౌస్ గుర్తుకు వస్తుంది. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎక్కువ సమయం ఫామ్హౌస్కే పరిమితమయ్యారు.…
వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు మృతి.. అవే నీళ్లు తాగిన జనం..
అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి చేటు తెచ్చేలా మారింది. వివరాల్లోకి వెళితే.. తాగునీటి వాటర్ ట్యాంకులో పడి దాదాపు 30-40…