ఏపీలో ఇప్పటి వరకు రూ. 34 కోట్లు సీజ్, 3300 ఎఫ్ఐఆర్లు: ఈసీ వెల్లడి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకు రూ. 34 కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులు సీజ్…
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!
రోజుకో మలుపు తిరుగుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాధా కిషన్…
ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్తో ఎలాంటి..?
ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. రోజుకో విషయం వెలుగులోకి రావడంతో విపక్ష బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై…
మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బిసివై పార్టీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను గెలిపించాలి-అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులు..
సికింద్రాబాద్, ఓయూ పీజీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులు బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము…
పెండింగ్ సీట్లకు ఖరారు.. అభ్యర్థులపై ప్రకటన..!
ఏపీలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్టే! అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది అధికార వైసీపీ. ఇక టీడీపీ నాలుగైదు…
ఈనెల 5న BJP రైతు సత్యాగ్రహ దీక్షలు..
తెలంగాణలో ఈనెల 5న బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్తో అన్ని…
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కోర్టుకు వెళ్తానన్న కేటీఆర్..
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.…
పెన్షన్ల పంపిణీపై ఈసీ మార్గదర్శకాలు జారీ..
పెన్షన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం సవరించిన విధివిధానాలు జారీ చేసింది. ఈసీ సూచించిన విధంగా మార్గదర్శకాలు రూపొందించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి…
టీడీపీ రెండో విడత ప్రజాగళం యాత్ర .. షెడ్యూల్ ఖరారు..
ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ప్రచారంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ప్రజాగళం…
పింఛన్ల పంపిణీపై కుట్రలు: చంద్రబాబు..
పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘పింఛన్ల పంపిణఈ బాధ్యతను సీఎం సరిగ్గా…