ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలనాలు, ‘సుప్రీమో’ ఎవరు..?

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇటీవల టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ…

పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన..

ఏపీలో వైఎస్సార్ భరోసా పథకం కింద ఇస్తున్న వృద్ధాప్య, ఇతర సామాజిక పెన్షన్ల పంపిణీని వాలంటీర్లతో చేయించవద్దని సీఈసీ స్పష్టమైన ఆదేశాలు…

ఫొటోలంటూ వచ్చి బ్లేడ్లతో కోసేస్తున్నారు-పవన్ సంచలన ఆరోపణలు..!

ఏపీలో రాజకీయం అంతా ఓ ఎత్తు పిఠాపురం రాజకీయం ఓ ఎత్తు అన్నట్లుగా మార్చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంచలన ఆరోపణలు…

వారినీ ఎన్నికల విధుల నుంచి తప్పించండి- ఈసీకి టీడీపీ మరో వినతి..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని…

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఫేర్వెల్ పార్టీ వేడుకలలో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

  సికింద్రాబాద్ , ఓయూ పేజీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ సమావేశంలో…

100 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్న బీజేపీ..!

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సమాయత్తమవుతోంది. నేడు ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు కీలక…

కొవ్వుతో మెదడుకు ప్రమాదం..!

మన శరీరంలో కొవ్వు ఎంత పెరిగితే అంత ప్రమాదాలు ఉన్నాయి. అందుకే శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది వ్యాయామలు చేస్తూ…

రాడిసన్ డ్రగ్స్ కేసు.. పరారీలో డైరెక్టర్ క్రిష్..

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఏ-10…

త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు: పొంగులేటి..

తెలంగాణలో ఇందిరమ్మ గృహాలు, రేషన్‌ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి…

ఈ పథకం ద్వారా రైతులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్…