అగ్రీగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్..! బాధితులకు త్వరలో చెల్లింపులు..

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అందింది. అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.1000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ…

నేను రూ.2 కోట్లు ఇస్తా, మా నాన్నను తిరిగి తీసుకురండి.. విమాన ప్రమాద బాధితురాలి ఆవేదన..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ టాటా గ్రూప్ రూ. కోటి పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే,…

ఎన్టీఆర్ భారీ లైన్ అప్..! దేవర 2 కాన్సిల్..?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లు కొరటాల శివ ఒకరు. మిర్చి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా…

నాగ్ 100వ సినిమా డైరెక్టర్ ఫిక్స్..? ఎవరంటే..?

కింగ్ నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ఒరవడికి నాంది పలికాడు. ఇండస్ట్రీలో తాము చనిపోయేంతవరకు హీరోగానే చేయాలి అనుకునేవారు చాలామంది…

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు..!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఫార్ములా ఇ-కార్‌ రేసు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు…

నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి ప్రభాకర్ రావును విచారించనున్న సిట్..!

తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లందరినీ.. వరుసపెట్టి విచారిస్తోంది.…

తల్లికి వందనం స్కీమ్ పై ట్రోల్స్..! వారికి మంత్రి లోకేష్ వార్నింగ్..

ఏపీలో తల్లికి వందనం పథకం అమలు రాజకీయ రచ్చలేపింది. ఇప్పటి వరకూ అసలా పథకం అమలు కాలేదని విమర్శించిన వైసీపీ నేతలు..…

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీఎన్ఏ టెస్టులు చేశాకే మృతులను ప్రకటిస్తామన్న అమిత్ షా..

అహ్మదాబాద్‌లో గురువారం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన…

విమాన ప్రమాదంలో 241 మంది మృతి.. ఒకరు మాత్ర‌మే బ‌తికారు: ఎయిరిండియా ప్ర‌క‌ట‌న‌..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్…

బ్యాంకుల‌కు చేరిన‌ ‘త‌ల్లికి వంద‌నం’ ప‌థ‌కం నిధులు..

ఏపీ స‌ర్కార్ నిన్నటి నుంచి అమ‌లు చేసిన ‘త‌ల్లికి వంద‌నం’ ప‌థ‌కం నిధులు బ్యాంకుల‌కు చేరిన‌ట్లు అధికారులు తెలిపారు. గురువారం అర్ధ‌రాత్రి…